Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల గాలి నాణ్యత సూచీ మెరుగుపడింది. దీంతో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో సహాయపడటానికి గ్రేడెడ్ ర�
Delhi Pollution: ఢిల్లీలో ఇవాళ కూడా కాలుష్యం తీవ్రంగా ఉంది. దీపావళి తర్వాత అక్కడ మళ్లీ వాయు నాణ్యత క్షీణించింది. పటాకుల వల్ల భారీగా కాలుష్యం పెరిగింది. గాలి మొత్తం ధుమ్ముధూళితో నిండిపోయింది.
Pollution Particles: ఊపిరితిత్తులతో పాటు ఇతర ప్రమాదకర ఆరోగ్య సమస్యలకు దారి తీసే కాలుష్య కారకాలు ఢిల్లీలో తారాజువ్వాలా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లోనే ఆ విషపూరిత పదార్ధాలు గాలిలో 140 శాతం పెరిగినట్లు �
Air pollution | సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలను ఢిల్లీ వాసులు భేఖాతర్ చేశారు. దీపావళి రోజు రాత్రి యథేచ్ఛగా పోటీపడి పటాకులు కాల్చారు. దాంతో ఇవాళ ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన�
Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. కాలుష్యానికి తోడు పెద్ద ఎత్తున పొగమంచు నగరాన్ని కమ్మేస్తున్నది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీలోని పలు నగరాల్లో గాలి నాణ్యత �
శ రాజధాని ఢిల్లీ (Delhi) వాసులను వాయు కాలుష్యం (Air Pollution)ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత (Air Quality) పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్ర�
దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది. గాలి కాలుష్యంతో (Air pollution) హస్తినలోని చాలాచోట్ల వాయు నాణ్యత సూచీ 450 పాయింట్లు దాటింది.
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ (Delhi) అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్కతా, ముంబై నగరాలు టాప్ 5లో ఉన్నాయి. ఈమేరకు స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ (Swiss Group IQAir) నివేద�
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో జీఆర్ఏపీ స్టేజ్ త్రీ కింద ఢిల్లీలో ఆంక్షలు విధించారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్
Delhi Pollution | ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో విడత ఆంక్షలు విధించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ గురువారం ఆదేశించింది. సీఏక్యూఎం
Supriya Sule | మహారాష్ట్ర రాజధాని ముంబైతోపాటు పూణేలో గాలి నాణ్యత క్షీణిస్తున్నది. గాలి కాలుష్యం తీవ్రత ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) స్ప�
Air Quality: ఢిల్లీలో అయిదు రోజుల నుంచి ఉత్తరాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో అక్కడ వాతావరణం దుమ్ము దుమ్ముగా మారిపోయింది. 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్న కారణంగా ఎక్కువ దుమ్ము లేస్తోంది. పీఎం10 కాన్
గత పది రోజులుగా ఉత్తర భారతాన్ని తీవ్రమైన చలి, పొగమంచు వణికిస్తోంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నార�
పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో కొత్త ఏడాదిలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య ఏకంగా 30 శాతం పెరిగిందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.