Air India Express | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానాలు కొత్త రూపులోకి మారిపోయాయి.
వినీలాకాశంలోకి ప్రైవేటు ఎయిర్లైన్స్ ప్రయాణం ప్రారంభించిన గత మూడు దశాబ్దాల్లో సగటున దాదాపు ఏడాదికో కంపెనీ చొప్పున మూతపడ్డాయి. తాజాగా దివాలా పిటిషన్ వేసిన వాడియా గ్రూప్ కంపెనీ గో ఫస్ట్ మనుగడ కోసం క�
కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight) భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఇండిగో ఎయిర్లైన్స్కి చెందిన 6ఈ2407 విమానం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నది.
Thiruvananthapuram | కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురం ( Thiruvananthapuram) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో ఫుల్ ఎమర్జెన్సీ (Full Emergency) విధించారు. కోజికోడ్ (Kozhikode)లోని కాలికట్ (Calicut) నుంచి సౌదీ అరేబియా(Saudi Arabia)లోని దమ్మాన్ (Damman ) వెళ్లాల్సిన ఎయి�
Air India Express | కేరళ (Kerala) రాష్ట్రం నుంచి సౌదీ అరేబియా (Saudi Arabia) వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానాన్ని దారి మళ్లించారు. కోజికోడ్ (Kozhikode)లోని కాలికట్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలో (Saudi Arabia)ని దమ్మాన్ (
Air India Express | వ్యాపార దిగ్గజం టాటా ఆధ్వర్యంలో నడుస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సబ్సిడరీ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా మార్గదర్శకాలు జారీ
అక్టోబర్ 31 నుంచి విజయవాడ-షార్జా మధ్య విమానాలు నడిపేందుకు ఎయిరిండియా సిద్ధమైంది. వారానికి రెండు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముందుకు వచ్చింది. షెడ్యూల్ ప్రకటించినప్�
భారతదేశానికి చెందిన విమానాలు తరుచూ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంటున్నాయి. షార్జా-హైదరాబాద్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ఇంజిన్లో లోపాలు గుర్తించిన పైలట్లు దాన్ని కరాచీకి మళ్లించిన గంట వ్యధి�
ఎయిరిండియా విమానం| ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో కన్నుమూశారు. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లా నరియపట్టికి
న్యూఢిల్లీ: పూర్తిగా కరోనా టీకాలు తీసుకున్న సిబ్బందితో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన తొలి అంతర్జాతీయ విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి దుబాయ్కు ప్రయాణమైంది. ఫ్లైట్ IX 191లో కెప్టెన్ డీఆర్ గుప్తా,
హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు, వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్కు చెందిన రెహ్మాన్ మాలిక్, షాదుల్ మాలిక్ అనే ఇద్దరు శంషాబాద్ విమా
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయంలో గత శనివారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని డీజీసీఏ తేల్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టులో ఫిబ్రవరి 20న (శన�