ఎయిరిండియా విమానం| ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో కన్నుమూశారు. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లా నరియపట్టికి
న్యూఢిల్లీ: పూర్తిగా కరోనా టీకాలు తీసుకున్న సిబ్బందితో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన తొలి అంతర్జాతీయ విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి దుబాయ్కు ప్రయాణమైంది. ఫ్లైట్ IX 191లో కెప్టెన్ డీఆర్ గుప్తా,
హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు, వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్కు చెందిన రెహ్మాన్ మాలిక్, షాదుల్ మాలిక్ అనే ఇద్దరు శంషాబాద్ విమా
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయంలో గత శనివారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని డీజీసీఏ తేల్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టులో ఫిబ్రవరి 20న (శన�