Air India Express | కేరళ (Kerala) రాష్ట్రం నుంచి సౌదీ అరేబియా (Saudi Arabia) వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానాన్ని దారి మళ్లించారు. కోజికోడ్ (Kozhikode)లోని కాలికట్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలో (Saudi Arabia)ని దమ్మాన్ (Damman )కు 168 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (Air India Express) శుక్రవారం బయలు దేరింది. అయితే గాల్లోకి ఎగిరిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు (technical issues) తలెత్తడంతో ఫ్లైట్ను తిరువనంతపురం (Thiruvananthapuram) వైపు దారి మళ్లించారు.
‘168 మంది ప్రయాణికులతో కాలికట్ (Calicut) నుంచి సౌదీ అరేబియా (Saudi Arabia) లోని దమ్మాన్ (Damman ) వెల్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం సాంకేతిక సమస్యల (technical issues)కారణంగా తిరువనంతపురం (Thiruvananthapuram) వైపు దారి మళ్లించబడింది’ అని ఎయిర్లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read..
Google | గూగుల్ కీలక నిర్ణయం.. డెస్క్ షేర్ చేసుకోవాలంటూ ఉద్యోగులకు ఆదేశం..!
Akshay Kumar | షాకింగ్ నిర్ణయం.. దేశ పౌరసత్వాన్ని వదులుకున్న స్టార్ నటుడు..!
Congress | నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు.. కీలక చర్చకు సోనియా, రాహుల్ దూరం..!
IAS Vs IPS | రోహిణి సింధూరికి భారీ ఊరట.. అసత్య వ్యాఖ్యలు చేయొద్దంటూ రూపకు కోర్టు ఆదేశాలు..!