కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మునుగోడు సెంటర్లో రైతులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను �
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన సీపీఎం అనుబంధ అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం అనుమతికి నిరాకరించింది.
రైస్ మిల్లర్లు జిల్లా వ్యాప్తంగా తరుగు, తాలుపేరుతో క్వింటాకు మూడు కిలోలపైన దోపీడీ చేయడాన్ని అధికారులు అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి డి మాండ్ చేశారు. మండల కేంద్రంలో సింగిల్ విం�
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఈ పదవికి పార్టీ నాయకులలో ఒక వర్గం అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దవాలేకు మద్దతు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జక్కుల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 21వ ఖమ్మం జిల్లా మహాసభలో ఈ నియామకం జరిగింది.
పాలకుల విధానాల వల్ల రైతులకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు హెచ్చరించారు.
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అన్నదాతలు మరోసారి కన్నెర్ర చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తగిన ధరను ఇవ్వకపోవడంపై గళమెత్తారు.
ములకలపల్లి: ములకలపల్లి మండల కేంద్రంలో ఈనెల 21న జరగనున్న ఏఐకేఎస్(అఖిల భారత కిసాన్ సంఘం) జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి బ్రహ్మం పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా జరిగి