అమెరికాతో వాణిజ్య ఒప్పందం మూలంగా భారత రైతాంగం, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, తక్షణమే ఈ ఒప్పందాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కల్లెపు �
వరంగల్ జిల్లాలో ఎరువుల కొరతను నివారించి రైతులకు సరిపడ యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ, అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్�
తొలకరి ముందుగానే ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అర్వ�
ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని "అఖిల భారత రైతు కూలీ సంఘం"(AIKMS), సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకుడు భూక్య కిషన్ �
వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటు యోచనను విరమించుకోవాలని ఏఐకేఎంఎస్, పీవోడబ్ల్యూ, పీడీఎస్యూ కమిటీల సభ్యులు మహేందర్, శ్రీనివాస్, గీత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివ�
ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా�