వ్యవసాయ సాగులో పంట మార్పిడికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సత్య శారద రైతులను కోరారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడిప�
సాగునీరు పుష్కలంగా ఉండడం, విద్యుత్ నిరంతరం ఇస్తుండడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పెట్టుబడి సాయం ఇవ్వడం.. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందుబాటులో ఉంచడంతో వ్యవసాయం పండుగలా మారింది.
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని మరింత పెంచాలని ఉద్యానవన శాఖ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో గురువారం కూరగాయల సాగుపై సమీక్ష నిర్వహించారు.
నల్లగొండ జిల్లాలో ఒకనాడు సాగునీటి కోసం అల్లాడిన పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలమే ఇందుకు సాక్ష్యం. పేరుకు ఈ ప్రాంతం కృష్ణానది ఒడ్డునే ఉన్నా ఇక్కడి భూమ
పాతకాలంలో వ్యవసాయంలో సాగు, పశుసంపద భాగంగా ఉండేవి. కాలానుగుణంగా వ్యవసాయ పద్ధతులు మారుతూ వచ్చాయి. దీంతో సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్తూ రైతులు పశుపోషణకు దూరమయ్యారు. ఇలా మూలాలను మర్చిపోయి చిన్న, సన్�
రైతులు ఆయిల్పామ్ సాగుచేస్తే నెలనెలా జీతం లెక్క ఆదాయం వస్తుందని మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్లోని ఆయిల్పామ్ నర్సరీని క్షేత్రస్థా�