సారథి పోర్టల్తో సతమతమవుతున్న వాహనదారులకు అదనంగా డబ్బులు ఖర్చు చేసుకుంటేగానీ పనులు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా స్లాట్ బుక్ చేసుకుంటే సాంకేతిక సమస్యలు చూపిస్తున్నాయని..
ఆర్టీఏ కార్యాలయాలు అక్రమార్జనకు నిలయాలుగా మారుతున్నాయని వాహనదారులు విమర్శిస్తున్నారు. సేవలు పొందడానికి వచ్చే వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయిస్తే తప్ప.. పనికాకుండా కొంతమంది అధికారులు చక్రం తిప్పుతున్నార�
తెల్లబంగారం కొనుగోలులో దళారులు గోల్మాల్ చేస్తున్నారు. పత్తి పంట చేతికి రావడంతో గ్రామాల్లోకి డేగల్లా రంగప్రవేశం చేశారు. రైతన్నలను తూకాలతో మోసగిస్తున్నారు. పంట విక్రయానికి కర్షకులు సన్నద్ధమవుతుండటంత
ఈడీ అధికారులు తమ ఇంటికి వచ్చి అక్కడే ఆఫీసును తెరుచుకోవచ్చని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు, బీహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చ�
రైతుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నా రు. శనివారం ఆయన మండలంలోని ఉగ్గంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�
అమరావతి: తిరుమలలో ముగ్గురు దర్శన టికెట్ల దళారులపై టిటిడి విజిలెన్స్ అధికారులు తిరుమలలోని టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతికి చెందిన రెడ్డి ఈశ్వర్, బాబు నాయక్, సుదర్శన్ రెడ్డిలు టాక
హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎ�