Criminal Cases on Women MP, MLAs | దేశంలోని 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 28 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 143 మహిళా చట్టసభ్యురాళ్లుపై నేర సంబంధ ఆరోపలున్నాయని సోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ �
India's Richest MLA | దేశంలో సంపన్న ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్ల ఆస్తులున్నాయి. అయితే పేద ఎమ్మెల్యే ఆస్తి కేవలం రూ.1,700 మాత్రమే. వీరిద్దరూ బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం.
criminal cases | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సీఎంగా రేఖా గుప్తాతో పాటు మంత్రులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఏడుగురు మంత్రుల్లో సీఎంతో సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మంత్రి ఆశిష్ సూద్పై తీ�
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ �
ADR Report | ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 96శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. అలాగే, 13 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) �
MLAs Criminal Cases | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 230 మంది ఎమ్మెల్యేల్లో 90 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. (MLAs Criminal Cases) అంటే దాదాపు 39 శాతం మంది శాసన సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్ర�
Telangana | తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన పలు వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. ఎంత మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు..? ఎంత మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే వివరాలను కూడా తెలిపింది. ద�
Telangana | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది. ఈ వ
Gaddam Vivek | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేల ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ 114 మంది ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గడ్డం వివేక్(కా
Karnataka ministers | కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని 34 మంది మంత్రుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే. ఇందులో 24 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ
దేశంలోని రాజకీయ పార్టీలకు అనామక వనరుల నుంచి విరాళాల రూపంలో వందల కోట్ల రూపాయాలు వచ్చిపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో 76 శాతానికిపైగా(దాదాపు రూ.887 కో�
ADR Report | దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఎన్నికల వాచ్డాగ్.. ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. నారా లోకేశ్ రూ.369.27 కోట్ల ఆస్తులతో అత్యధిక ఆ
BJP Assets | దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఆస్తుల్లోకెల్లా భారతీయ జనతా పార్టీకే అత్యధిక ఆస్తులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక