రైతులు పంట మార్పిడీ విధానం చేపట్టి అధిక దిగుబడి సాధించాలని. కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త�
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండ హంటర్రోడ్డు కాకతీయ జూపార్లోని నీల్గా య్, సాంబార్ డీ ర్, చౌసింగా, అడ వి దున్నలను ఒ క్కొకటి చొప్పున దత్తత తీసుకున్నారు. ఈమేరకు మంగళవారం జూ పార్ అసిస్టెంట్�
మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం నేడు అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గ్రామ
ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూరు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది. మహిళా స్నేహ పూర్వక గ్రామం విభాగంలో అవార్డు రాగా ఈ నెల 24న ఢిల్లీలో పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి చేత�
నేటి నుంచి దుబ్బతండా తనదేనని, గ్రామస్తులు పంచిన ఆత్మీయత మరువలేనిదని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. బుధవారం రాత్రి ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా పంచాయతీ పరిధిలోని చెలిమెతండాను ఆయన సందర్శించ�
హైదరాబాద్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయా? ప్రశ్న వింతగా ఉంది కదూ? ఈ ప్రశ్నతోనే ఒక అన్వేషణ ఆరంభమైంది. సర్కారు బడులను బతికించాలనే తపన మొదలైంది. ఏకంగా ‘ఉడాన్ వలంటరీ ఆర్గనైజేషన్' పేరుతో ఒక వ్యవస్థ ప్ర
రాష్ట్రంలోని అనాథ పిల్లలంతా ఇకపై సర్కారు బిడ్డలు(స్టేట్ చిల్డ్రన్స్) అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. విధి వంచితులను మానవీయ కోణంలో ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని శనివారం ప్రెస్�