మహారాష్ట్ర ఎన్నికల్లో ఫ్యామిలీ పోరు కాకరేపుతున్నది. కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. పలుచోట్ల తండ్రీకూతురు, భార్యా-భర్త, బాబాయ్-అబ్బాయ్ పరస్పరం బరిలో నిలిచారు.
Maharastra elections | మహారాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరేపై రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రాను బరిలో దించాలని సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్ థా
Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆధిత్య ఠాక్రే తనయుడు, మాజీ మంత్రి ఆదిత్య థాకరే వర్లీ అసెంబ్�
టీడీపీ, జేడీయూ పార్టీలకు వినయపూర్వకంగా నేను ఒక విషయాన్ని సూచిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మీరే కీలకంగా ఉన్నారు. కాబట్టి, స్పీకర్ పదవి కావాలని గట్టిగా
పట్టుబట్టండి.
మహారాష్ట్ర, ముంబై నగర అభివృద్ధి కోసం తాను ఉరిశిక్షకైనా సిద్ధమని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ ఆదిత్య ఠాక్రే అన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ముంబైలో ఓ వంతెనను ప్రారంభించారంటూ ఎంపీ ఆదిత్య ఠాక్రే, పార్టీ కార్
షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యురాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందంగా ఉన్నందుకే ప్రియాంక చతుర్వేదిని రాజ్యసభకు పంపించారని.. అందమే ఆమె అర్హత అని ఎమ్మెల్యే సంజయ్ శిర్షత�
ప్రపంచంలోనే నూతన ఆవిష్కరణలకు అతిపెద్ద కేంద్రమైన టీ-హబ్ను మహారాష్ట్ర మాజీ మంత్రి, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే మంగళవారం సందర్శించారు. అనంతరం థాక్రే రాష్ట్ర మంత్రి కేటీఆర్తో టీ హబ్లో సమావేశమయ్యారు.ట�
Uddhav Thackeray | పరువు నష్టం కేసులో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం)అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత రాహుల్ రమ�
Aditya Thackeray | మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే మాదిరిగానే ఆయన కుమారుడు ఆదిత్యా థాక్రే కూడా మధ్యంతరం మాటెత్తారు. త్వరలోనే ఏక్నాథ్ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తల�
ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సంవాద్ యాత్రలో ఆదిత్య ఠాక్రే పాల్గొన్న�
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు...
హిజబ్ వ్యవహారం కర్నాటకను కుదుపేస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే హిజబ్ వ్యవహారంపై స్పందించారు. పాఠశాలల్లో యూనిఫారం కచ్చితంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఆయా వి