నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేబృహత్ పల్లె ప్రకృతివనం పనుల పరిశీలనలోకేశ్వరం, సెప్టెంబర్ 6 : పర్యావరణ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తు�
బేల, సెప్టెంబర్ 6 : పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే అన్నారు. మండలంలోని సైద్పూర్, సాంగ్వి, దౌన , తోయగూడలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను సోమవారం ఏర్పాట�
ఊరూరా బసవన్నలకు ప్రత్యేక పూజలుఎడ్లకు ప్రత్యేక అలంకరణఆనందోత్సహాల్లో ఇంటిల్లిపాదిబోథ్/బేల/భైంసా/కెరమెరి, సెప్టెంబర్ 5శ్రావణ మాసం ముగింపు వచ్చే బహుళ అమావాస్య రోజున పొలాల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ప్ర�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డిముథోల్, సెప్టెంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా నిలుస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అ న్నారు. ఆదివారం ముథోల
రెబ్బెన, సెప్టెంబర్ 5: మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహల్యాదేవి ఆధ్వరంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అనుబంధ కమిటీలను ఆదివారం ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగ�
ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నర్సరీ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం మదనాపూర్లో ఆయిల్ పామ్ నర్సరీ 50 వేల మొక్కల పెంపకానికి కసరత్తు ఆగస్టులో మొక్కలు నాటేందుకు ప్రణాళిక 700 ఎకరాల్లో పెంపకానికి దరఖాస్తులు �
విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి తన కూతురికీ సర్కారు బడిలోనే విద్యాభ్యాసం భీంపూర్, సెప్టెంబర్ 4 :ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు ఎంతో కృషి చేస్తున్నది. బడుల్లో పిల్లలకు నాణ్యమైన విద్
నిర్మల్ జిల్లా చిట్యాల్లో డబుల్ బెడ్రూంల ప్రారంభోత్సవం 71 మంది లబ్ధిదారులకు గృహాలు అందజేసిన మంత్రి అల్లోల ఐకేరెడ్డి కాలనీలోని ఇండ్లలోకి ప్రవేశించి మురిసిన కుటుంబాలు సోన్, సెప్టెంబర్ 4: పేదింటి ఆత్మ
మట్టి ప్రతిమలనే ప్రతిష్టించాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 4: జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప ర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత�
ప్రారంభమైన పోషణ మాసోత్సవాలు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం నెల రోజులపాటు ఊరూరా అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో 30 నుంచి 40 వరకు న్యూట్రీగార్డెన్ల ఏర్పాటుకు ప్రణాళికలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు
ఆదిలాబాద్ | ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని భీంపూర్ మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.