అదాలత్ జంక్షన్ వద్ద శుక్రవారం మానవహారం ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. సమర్థత, జవాబుదారీతనం కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించా�
ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోఅదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ధాన్యం కొనుగోలుపై డీఆర్డీఏ, డీస
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం త్రివర్ణ శోభితమైంది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని గురువారం అన్ని కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బంగ్లాలో జాతీయ జెండాను కలెక్టర్ సిక్తా పట్నాయక్
కంటి వెలుగు కార్యక్రమంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి శిబిరాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునే విధంగా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్లోని కొలిపుర, గ్రామీణ మండలంలోని అంకోలి, అంకాప
ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం నేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని గెజిటెడ్ నంబర్.1 ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి బోధనోపకరణల మేళ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. క�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్