తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రాచకొండ కమిషనర్ సుధీర్బాబు ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికలకు ఎలక్షన్ అధికారిగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేశ
లగచర్లలో దాడి ఘటన, కేసు నమోదుతోపాటు అరెస్టులు, తదుపరి చర్యలపై అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పరిగిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
‘మా భూములు మాకే కావాలి’ అని పోరాటం చేస్తున్న రైతులపై ప్రభుత్వం కుట్ర చేస్తుందా ? స్వచ్ఛందంగా చేస్తున్న ఆందోళనలకు పార్టీల రంగు పులుముతుందా? భూములు ఎక్కడ కోల్పోతామోనని మా బిడ్డలే అధికారులపై తిరగబడ్డారని �
గొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానంలో తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో నిలిచినట్లు సీఐడీ �
పోటీ పరీక్షల్లో తుది అంకమైన ఇంటర్వ్యూ దశ దాటాలంటే అభ్యర్థుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. ఇక దేశంలోనే అత్యున్నత పరీక్షల్లో ఒక్కటైన సివిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇన్నాళ్లూ పోలీసుల కండ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులు ఇప్పుడు నేరుగా వచ్చి కోర్టుల్లో రీ-సరెండర్ అవుతున్నారు. ఇలా ఒక్క నెలలోనే ఏడుగురు కోర్టుకు రీసరెండర్ కావడం �
వైట్ కాలర్ నేరాలతో రూ.33.34 కోట్ల మోసాలకు పాల్పడి మూడేండ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న మద్దూరు ఉమాశంకర్ను తెలంగాణ సీఐడీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉ
త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల పోలీస్ ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు అం దింది. తెలంగాణ నుంచి లా అండ్ ఆర్డర్ ఏడీజ�