రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ను అదనపు ఎస్పీ చంద్రయ్య అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డీ చంద్రయ్యకు భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియ�
రాష్ట్రంలో 13మంది అడిషనల్ ఎస్పీ (నాన్కేడర్)లను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న ఐదుగురికి పోస్టింగ్లు ఇవ్వగా, ఇద్దరిని డీజీప
Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై
రాష్ట్రవ్యాప్తంగా 13 మంది సివిల్ డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీ(నాన్కేడర్)లుగా పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ శాంతికుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన 13 మంది 15రోజుల్లోపు డీజీపీ ఆఫీసులో ర
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై నుంచి సీఐ, డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ ప్రమోషన్లు వచ్చాయి.
మెదక్ అర్బన్ : గంజాయి , మత్తు పదార్థాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం జిల్లా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మ�