కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా భారీ సినిమాలతో బిజీబిజీగా మారింది. మరో ఏడాది పాటు ఈ అమ్మడి డేట్స్ ఖాళీ లేవు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఆరు �
జపాన్ టోక్యోలో రష్మిక సందడి చేస్తున్నారు. అభిమానులతో ఆమె ఇంటరాక్టవుతూ సరదాసరదాగా గడుపుతున్నారు. అక్కడి నుంచి బాలీవుడ్ మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు.
‘యానిమల్' సినిమా నటిగా కూడా రష్మికను మరో మెట్టుపైన నిలబెట్టింది. ఆ సినిమా సాధించిన విజయం కూడా సామాన్యమైన విజయం కాదు. దాదాపుగా వెయ్యికోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్లో విజయాలను అందుక
అర్జున్రెడ్డి’ సినిమాలో డాక్టర్ అర్జున్రెడ్డి దేశ్ముఖ్ గురించి జనం ఎంత మాట్లాడుకున్నారో.. డాక్టర్ ప్రీతి గురించి కూడా అంతే మాట్లాడుకున్నారు. ఆ పాత్రలను దర్శకుడు సందీప్రెడ్డి వంగా మలచిన తీరు అలా
తమకు భాషా హద్దులు లేవంటూ అన్ని ఇండస్ట్రీల సినిమాలు చేసేస్తుంటారు నాయికలు. ఈ క్రమంలో తారల సినిమాలు ఒకరివి మరొకరికి చేతులు మారుతుంటాయి. దీనికి డేట్స్ అడ్జెస్ట్మెంట్ సహా అనేక కారణాలు ఉండొచ్చు.
‘ప్రేమలో ఉంటే ఆ బంధాన్ని నిలుపుకోవడానికి చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తగినంత సమయాన్ని కేటాయించాలి. ప్రస్తుతం నేను సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నా. ప్రేమించే అంత టైమ్ లేదు’ అని చెప్పింది కన్నడ
సోషల్మీడియా ప్రభావం ఎక్కువైన దగ్గరి నుంచి సినీ తారల్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం, వారు చేసే ప్రతి పనిని విమర్శనాత్మక కోణంలో చూడటం పెరిగిపోయింది.
‘తగ్గేదేలె...’ అంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో విజయం దక్కింది. తొలి భాగం ఇచ్చిన విజయంతో ‘పుష్ప 2’ పై అంచనా