భూభారతి చట్టాన్ని రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా పక్కగా అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ పిలుపులో భాగంగా హనుమకొండ తహసీల్దార్ ఆఫీసులోని సీనియన�
భూ భారతి చట్టంతో భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుట్ల ఆర్డీవో దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్ మండలం దూలూరు, బొమ్మెన గ్రామాల్లో భూ భారతి చట్టంపై గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన �
Cars Set On Fire | ప్రియురాలు దూరంగా ఉండటంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. తన అనుచరులతో కలిసి ఆమె తల్లిదండ్రులకు చెందిన కార్లకు నిప్పుపెట్టాడు. ఆ మహిళ సోదరుడి బైక్ను ధ్వంసం చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు
మహిళల ఆసియా కప్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం మన అమ్మాయిలు 13-0తో థాయ్లాండ్ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశారు.
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో 4-0తో మలేషియాను ఓడించింది. యువ స్ట్రైకర్ సంగీతా కుమారి �
గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
US Teacher | స్కూల్ గ్రౌండ్లో టీచర్ (US Teacher) ఒక స్టూడెంట్తో శృంగారంలో పాల్గొంది. మిగతా విద్యార్థులను కాపలాగా ఉంచింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వాహనదారులు క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ అన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం
మెరికాలో పసిపిల్లల ఆహారానికి(సెరెలాక్, నాన్ ప్రో లాంటి ఫార్ములా) కొరత ఏర్పడింది. దేశంలోనే అతిపెద్దదైన అబాట్ న్యూట్రిషన్ ప్లాంట్ను మూసివేయడంతో కొన్ని రోజులుగా ఈ ఆహార ఫార్ములా సరఫరాలో అంతరాయం ఏర్పడ�