ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ క్లబ్ లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సబ�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్
పోలీస్ స్టేషన్లోని పలు అంశాలు, విధుల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలల్లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆవ�
హుజూరాబాద్ ఏసీపీ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి మాధవిని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, ఆమెను శాలువాతో సత్కరించారు.