వర్చువల్ లెక్చర్ సందర్భంగా పాలస్తీనా టెర్రరిస్ట్లకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఓ ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్పై ఐఐటీ బాంబే విద్యార్ధులు (IIT Bombay) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
BJP’s CT Ravi | బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, నాన్ వెజ్ ఫుడ్ తిన్న తర్వాత ఆలయాలకు వెళ్లడంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రెండుమూడు అంతస్థుల భవనాలు ఉండి కూడా పీఎంఏవై డబ్బులు నొక్కేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు
ఏపీ హై-కోర్టు ఉద్యోగి హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతడికి తన కుమారుడితో కలిపి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో జాయింట్ ఖాతా ఉన్నది. ఇటీవల అతడి ఖాతా నుంచి రూ.2.43 లక్షలు
తమ కుటుంబాన్ని విడదీసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కుట్ర పన్నుతున్నాడని మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఆరోపించారు. తన భర్త నుంచి విడాకుల నోటీసులు పంప�