ACB Raids | పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్, ఇద్దరు ప్రైవేట్ సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
లంచం తీసుకొంటూ తాసిల్దార్ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం తాసిల్దార్గా పనిచేస్తున్న రాజేంద్రనాథ్.. శుక్రవారం తన ఇంట్లో రూ.40 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీ అధికారి శ్యామ్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎఫ్ఆర్వోతో పాటు విరియా నాయక్ అనే వ్య�
తిరుమలాయపాలెం, అక్టోబర్ 30: విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకు రూ.2 వేలు లంచం తీసుకొంటూ విద్యుత్తు సబ్ ఇంజినీర్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుకు చెందిన
ఏసీబీకి చిక్కిన పెద్దేముల్ ఎస్ఐ | జిల్లాలోని పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన