ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ) మూడ్ కిషన్ నాయక్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
DTC Kishan Naik | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను బుధవారం తెల్లవారుజామున చంచల్గూడ జైలుకు త
Chevireddy Bhaskar Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో తన ఆస్తులను జప్తు చేయడం పట్ల వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో వారికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. కృష్ణమోహన్, ధనుంజయ, గోవిందప్పను ఈ నెల 26వ తేదీలోగా జడ్జి ఎ
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Chevireddy Bhaskar Reddy | తను ఏ తప్పు చేయలేదని ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. లిక్కర్ను ద్వేషించే తనను లిక్కర్ కేసులోనే అరెస్టు చేయడం బాధగా ఉందని ఆవేదన వ్యక�
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైలు వద్ద దాదాపు మూడు గంటల పాటు హైడ్
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ధనుంజయ్, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Chevireddy Bhaskar Reddy | లిక్కర్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఏ తప్పూ చేయని తనను అన్యాయంగా ఈ కేసులో ఇరిగించారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ త�
AP Liqour Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో అదనపు చార్జ్షీట్ను సిట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన రెండో చార్జ్షీట్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం నాడు సమర్పించారు. ముగ్గురు నిందితుల పాత
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన 12 మంది నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఏసీబీ కోర్
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాయానికి చేరుకుంటారు.