ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించకూడదని అధికారులు జారీచేసిన సర్య్కులర్ పై ఓయూలో ఆగ్రహ జ్వాల వెల్లువెత్తింది. అన్ని విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఓయూ వీసీ చర్యలను నిరసిస్తూ వ
పెండింగ్లో ఉన్న రూ.7,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయికుమార్, జిల్లా కన్వీనర్ అర్జున్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్ర�
ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి శివప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్లోని తెలంగా ణ చౌరస్తాలో విద్యార్థులు నిరసన చే�
ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని, సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళన పోలీసులకు విద్యార్థులకు మధ్య బాహాబ�
విద్యారంగంపై కాంగ్రస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఏబీవీపీ చేవెళ్ల నగర కార్యదర్శి మహిపాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రైవేట్, కార్పొర�