రాష్ట్రంలో ‘ఆరోగ్యశ్రీ’ సేవలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని నెట్వర్క్ దవాఖానలు తాత్కాలికంగా వాయి దా వేసుకున్నాయి. పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో శనివారం అర్ధరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ సేవలను న�
‘ప్రజల సేవలో ప్రజా ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. జబ్బుపడిన గరీబోళ�
ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం అయ్యాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సోమవారం నెట్వర్క్ హాస్పిటళ్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
గ్రేటర్ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2021 నుంచి 2022 సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ ద్వారా 2,62,501మంది పైసా ఖర్చులేకుండా ఖరీదైన వైద్య సేవలు పొందినట్లు గణాంక శాఖ తన నివేదికలో వెల్లడించింది.