రాష్ట్రంలో ‘ఆరోగ్యశ్రీ’ సేవలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని నెట్వర్క్ దవాఖానలు తాత్కాలికంగా వాయి దా వేసుకున్నాయి. పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో శనివారం అర్ధరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ సేవలను న�
అర్హులందరికీ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలో నూ
ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు పొందేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంను ప్రవేశ పెట్టిందని, ఈ పథకంను పేద కుటుంబాలు సద్వినియోగం చేసు
గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాల్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు కార్యక్రమాన్ని అధికారికంగా ఎమ్మెల్సీ డాక్టర్ యా�
ఆరుమాసాల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభి�
NIMS | ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్ వైద్యులు( NIMS Doctors ) ఓ 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో.. ఆ తల్లే మరోసారి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి కుమారుడికి కిడ్న
మారుమూల ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ మహిళ తన భర్తకు శస్త్రచికిత్స చేయించేందుకు హైదరాబాద్కు తీసుకొచ్చింది. దవాఖానలో నేరుగా ఆరోగ్యశ్రీ కౌంటర్కు వెళ్లింది. ఆరోగ్యమిత్రను కలిసింది.
Harish rao | ఆరోగ్య శ్రీ నిధుల విడుదల ఆలస్యం లేదు. ఇంకా తొందరగా నిధులు విడుదల అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Free Surgery | టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( గుండె చికిత్సల ఆసుపత్రి) లో మరో ఏడు ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు.
బంజారాహిల్స్ : అరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా చికిత్స పొందిన రోగులవద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీలు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన
ఆరోగ్యశ్రీకి తోడైన ఆయుష్మాన్భారత్ అందుబాటులోకి మరిన్ని చికిత్సలు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం ఉత్తర్వులు జారీచేసిన వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎలాంటి ప్రీమియమూ చెల్లించనవసరం లేదు దేశంల