ఎండలు భగభగ మండుతున్నాయి. వర్షాలతో కొన్ని రోజులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించినా మళ్లీ భానుడు విజృంభిస్తున్నాడు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో అత్యధికంగా 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమో�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. శుక్రవారం దంచికొట్టాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో గరిష్ఠంగా అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నే
గ్రేటర్లో ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగర జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగు
వానలతో మొన్నటి వరకు చల్లబడిన గ్రేటర్ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూట జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
ఈ ఏడాది భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎండల్లో బయటికి వెళ్లేవాళ్ల�
ముదురుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమం లో పనుల నిమిత్తం బయటికి వచ్చే వారు వడదెబ్బకు గురవుతున్నారు. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితులు నెలకొ�
ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా ఉంటున్నాయి. ఉదయం పది గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్
రోజురోజుకూ ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ఒకవైపు ఠారెత్తించే ఎండలు, మరోవైపు తట్టుకోలేని వేడిమితో కూడిన వడగాలులు, ఇంకోవైపు భరించలేనంతగా ఉక్కపోత అన్ని వెరిసి వేసవిలో ఎండా వేడిమితో ప్రజలు నిత్యం ఉక్కిరి బ�
రోజురోజుకూ ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 9గంటల నుంచే సూరీడు భగభగ మండుతున్నాడు. వరుసగా గత నాలుగు రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ