వారంతా పదో తరగతి పరీక్షలు రాశారు.. రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు.. ఆ తర్వాత తిరిగి పరీక్ష రాయాలనే ఆలోచన వారికి రాలేదు.. పరీక్ష ఫీజు చెల్లించలేదు.. ఏదో ఓ పని చేసుకుందామనే భావనతో ఉన్నారు. పిల్లలు పరీక్ష
ప్రతి విద్యార్థి జీవితంలో టెన్త్ అనేది అత్యంత కీలకమైనది. పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయాలని మానసిక నిపుణుల�
పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వసతి గృహ సంక్షేమ అధికారులపై ఉందని డీఎస్సీడీవో భగత్ సునీతాకుమారి, డీబీసీడీవో రాజలింగు సూచించారు.
జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తపస్ జిల్లా అధ్యక్షుడు శేర్ కృష్ణారెడ్డి తెలిపారు. టెస్ట్కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం జిల్లా కేంద్ర�
టెన్త్ క్లాస్ అయిపోయే ఈ టైంలో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల మదిలో మెదిలే మొదటి ఆలోచన, ఏ కాలేజీలో చేరాలి, ఏ గ్రూపు తీసుకోవాలి, ఏ గ్రూపునకు భవిష్యత్తులో డిమాండు ఉంటుంది? ఏ గ్రూపులో చేరితే త్వరగా స్థిరపడొచ