పదో తరగతి పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్కు 4.95లక్షల మంది విద్యార్థులు(99.67 శాతం) హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తల్లి మృతి చెం దిన పుట్టెడు దుఃఖంతో ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన దేవరకద్ర మండలకేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం దేవరకద్రకు చెందిన న ట్టలి అంజమ్మ సోమవారం రాత్రి గుండెపో
తాను రాయాల్సిన పరీక్ష సెంటర్కు బదులు మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థినిని గుర్తించిన మట్టెవాడ పోలీసులు సమయానికి బాలికను సెంటర్కు చేర్చారు. వరంగల్ రామన్నపేటకు చెందిన సిలువేరు హనీ పదో తరగతి పరీక్ష
టెన్త్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 97 కేంద్రాల్లో జరుగనున్న ఈ పరీక్షలకు 16,514 మంది రెగ్యులర్ విద్య�
ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 98 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. వీటిల్లో రెగ్యులర్ విద్యార్థుల కోసం 96 రెగ్యులర్ కేంద్రాలు, సప్లిమెంటరీ విద్యార్థుల కోసం రెండు ప్రైవేటు క�
వచ్చే నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరీక్షల కమిషనర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ�