పూటకోమాట చెప్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సీఎం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. పెళ్లికి వెళ్లడం కోసం 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలలో ఆలస్యం చేయడం, నియామకప�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని బాలికలు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి ప్రతిభచాటారు. కామారెడ్డి జిల్లాలో 94.65శాతం, నిజామాబాద్ జిల్లాలో 96.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి ఫలితా ల్లో మానుకోట మెరిసింది. బుధ వారం విడుదలైన ఫలితాల్లో 99.29 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రం లోనే మొదటిస్థానంలో నిలిచిం ది. అన్ని పాఠశాలల్లో 8,184 మంది విద్యార్థులకు 8126 మంది ఉత్తీర్ణులు కాగా బాలుర కంటే బా�
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య పేర్కొన్నారు. సోమవారం కాసిపేటలోని రైతు వేదికలో మండల నోడల్ ఆఫీసర్ రాథోడ్ రమేశ్ అధ్యక్షతన మండలంలోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్యార్థు
పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సా ధించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య సూచించారు. జిల్లాలోని హాజీపూర్, భీమారం, నస్పూర్, దండేపల్లి, మందమర్రి, జైపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.
పదో తరగతి పరీక్షల్లో కరీమాబాద్కు చెందిన న్యూకౌటిల్యాస్ సెయింట్ ఆమన్ పాఠశాల విద్యార్థలు ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు కరస్పాండెంట్ కోడం శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో విద్యార్థులను శనివా�
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు పోటీపడి ఫలితాలు సాధి
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారని ఆ విద్యాసంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారా�