హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పరీక్ష తెలంగాణ గురుకుల సెట్ (టీజీసెట్) దరఖాస్తు గడువును పొడిగించారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాలయాల సంస్థ కార్యదర్శి, సెట్ చీఫ్ కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. అప్లికేషన్లకు 15వ తేదీతో గడువు ముస్తుండంతో ఈనెల చివరి వరకు అకాశం కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సందేహాలుంటే టోల్ఫ్రీ నంబర్ 1800 425 45678కు ఫోన్చేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..