టాలీవుడ్ యాక్టర్ రవితేజ కొత్త దర్శకుడు శరత్ మండవతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీని లాంఛ్ చేశాడు. మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ తన సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఖిలాడిలో మాస్ మహారాజాతో ఇద్దరు బ్యూటీలు సందడి చేయబోతున్నారు. అయితే రవితేజ-శరత్ చిత్రంలో కూడా ఇదే ఫార్ములా అప్లై కాబోతుందట.
రవితేజ సరసన మరోసారి ఇద్దరు భామలు స్టెప్పులేయబోతున్నారన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ హీరోతో నటించే మరో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. రానున్న రోజుల్లో ఆ బ్యూటీ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. రవితేజ తాజా చిత్రాన్ని కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
రాయ్లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..