తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్(నార్మూల్), నేషనల్ డెయిరీ డెవలంప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మంగళవారం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది.
సమాజ అభ్యున్నతికి శిక్షతోపాటు సంసరణ కూడా అవసరమని, జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా కాకుండా ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్ శివ్�
‘ప్రధాని మోదీజీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులు ఎవరు’? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ మండలంలోని నిషేధిత జాబితాలో ఉన్న 582, 583, 22ఏ, సర్వే నంబర్ల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధ�
నాగర్కర్నూల్ జిల్లాలో మక్క రైతులకు కష్టాలు తీరడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా పోతోంది. మక్కలను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే నెలల తరబడిగా కొనగోళ్లల�
జన గణనలో భాగంగా తొలి విడతలో చేపట్టిన ఇండ్ల గణన గందరగోళంగా మారింది. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న సర్వే ఎన్యుమనేటర్లకు సవాల్గా మారింది. డిజిటల్ మ్యాపింగ్ ఇచ్చాం.. ఇళ్లు వెతుక్కోండి అంటూ అధికా�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్లో నిరసన చేపట్టారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జీలను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను నియమించారు. అలా�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల ఆంక్షలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం హడావుడిగా కేంద్రాలను ప్రారంభించినా అక్కడ వడ్లను కాంటా పెట్టేందుకు పలు కొర్రీలు విధిస్తుండటంతో రైతుల�