ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పొచ్చెర జలపాతం జలకళను సంతరించుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపం�
హన్మకొండలోని దాసరివాడలో రావిచెట్టు తొర్రలో పోచమ్మ వెలసింది. దీంతో స్థానికులు ఆ చెట్టుకు ఆనుకొని ఒక గుడిని నిర్మించి ఎన్నో ఏండ్లుగా అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. భారతీయ సమాజం ప్రకృతిత�
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు సంవర్థక
హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలానగర్ ఫ్లై ఓవర్కు బాబ�
తెలంగాణ నయాగార బొగత జలపాతం నీటితో కళకళలాడుతున్నది. ఛత్తీస్గఢ్తో పాటు స్థానికంగా కురిసిన వర్షానికి గుట్టలపై నుంచి వస్తున్న వరదనీటితో పాల నురగలు కక్కుతూ కిందకి దుంకుతున్నది.
పర్యాటకులు, నగరవాసులతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు.. తాము తాగిన వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు.
Cellphone Driving | ట్రాఫిక్ నిబంధనలు అంటే పట్టి లేదు ! ప్రాణాలంటే లెక్కేలేదు !! డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది మాత్రం అజాగ్రత్తగా బండి నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్న�
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�