నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంత�
మయూరం | తొలకరి జల్లు కురిసింది. పుడమి తల్లి పులకరించింది. మృగశిర కార్తె వచ్చింది. ఇంకేం ప్రకృతి పులకరింపుతో మయూరం రెక్కలు విప్పుకొని గగనవిహారం చేసింది.
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
మహబూబాబాద్ జిల్లా గూడురు మండలంలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీముని జలపాతం జాలువారుతున్నది. గురువారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి అటవీ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక�
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఉదయం 10 గంటల నుంచి పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి రహదారులపైకి వచ్చిన ప్రజల�
రాష్ట్రంలో 10రోజుల పాటు లాక్డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి మందు దొరుకుతుందో లేదోనని.. ముందు జాగ్రత్తగా స్టాక్ పెట్టుకునేందుకు వైన్ షాపు లకు లైన్ కట్టారు