జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి(మేడిగడ్డ) బరాజ్ గేట్లను బుధవారం సాయంత్రం ఇంజినీర్లు మూసివేశారు. మహారాష్ట్రలోని ప్రాణహిత నది నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గేట్లు బంద్ చేసినట్లు తెలిపారు. అలాగే కన్నెపల్లి(లక్ష్మి)పంప్హౌస్లో పది మోటర్ల ద్వారా అన్నారం(సరస్వతి) బరాజ్లో రోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
తెలంగాణ.. రైతు సంక్షేమ రాష్ట్రం : మంత్రి పువ్వాడ