Mulugu
- Nov 14, 2020 , 02:11:45
సాహితి శిఖరం కాళోజీ

ములుగు, నవంబర్13: సమాజంలో అసమానతలు, అన్యాయాలపై తన పదునైన కలంతో ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితి శిఖరం వంటి వారని టీఆర్ఎస్ ములుగు పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్యాదవ్ అన్నారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాజర్ఖాన్, జితేందర్, రాంప్రసాద్, రాజిరెడ్డి, అంజిరెడ్డి, తోకల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
MOST READ
TRENDING