మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతిచెందారు. నారాయణపేట జిల్లా అప్పక్ పల్లి గ్రామానికి చెందిన మహేష్ (25) వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు పిడుగు పడి అక్కడి కక్కడే మృతిచెందాడు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అడవి రావులచెరువు గ్రామ సమీపంలో పిడుగు పడి భీముడు (35) మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి..
పారాణి ఆరకముందే తనువు చాలించిన వధువు
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి