మహబూబాబాద్ : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నెల్లికుదురు మండలం బంజర శివారులోని బంజారా తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాలోతు వెంకన్న అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు