పూజాహెగ్డే ఏప్రిల్ చివరి వారంలో కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే.అప్పటినుంచి హోంక్వారంటైన్ లో ఉండిపోయింది తాజాగా మళ్లీ పరీక్షలు నెగెటివ్గా నిర్దారణ అయింది.ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది.నా పై చూపించిన మీ ప్రేమకు ధన్యవాదాలు. చాలా నేను బాగా కోలుకున్నా.స్టూపిడ్ కరోనాతో ఫైట్ చేశా..ఫైనల్ గా నెగెటివ్ వచ్చింది. నేను సరికొత్త ఎనర్జీ పొందేలా నన్ను విష్చేసిన అందరికీ ధన్యవాదాలు.
గొప్పగా భావిస్తూ..ఇంట్లోనే ఉండండి..సురక్షితంగా ఉండంది అని పూజాహెగ్డే ట్వీట్ చేసింది. పూజాహెగ్డే ప్రస్తుతం అఖిల్తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ తో రాధేశ్యామ్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!