కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన చిత్రం చావు కబురుచల్లగా. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో మురళీశర్మ, ఆమని కీ రోల్స్ పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల కాబోతుంది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆటో మొబైల్ డ్రైవర్ కు విడో నర్సుకు మధ్య సాగే స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫాంలో ఆడియెన్స్ సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.
అంతేకాదు ఓటీటీ కోసం డైరెక్టర్ కౌశిక్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ ఎడిట్ చేస్తున్నాడట. ఆహా ప్లాట్ ఫాం కోసం ప్రత్యేకంగా ఓ సీక్వెన్స్ ను రీషూట్ చేస్తున్నట్టు టాక్. డైరెక్టర్ కౌశిక్ నిర్ణయానికి బన్నీ వాసు, అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సినిమా చూడని వారి కోసమే కాకుండా.. ఈ మూవీపై క్యూరియాసిటీ పెంచడంలో భాగంగా డైరెక్ట్ కౌశిక్ ఈ డెసిషన్ తీసుకున్నాడని అంతా అనుకుంటున్నారు. మరి ఓటీటీలోనైనా ఇంప్రెస్ చేస్తుందేమో చూడాలి.
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్