కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన చిత్రం చావు కబురుచల్లగా. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో మురళీశర్మ, ఆమని కీ రోల్స్ పోషించారు.
ఆర్ఎక్స్ 100 తర్వాత హిట్ లేని కార్తికేయ.. చావు కబురు చల్లగా సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి విజయం అందిస్తుందని చాలా నమ్మాడు. కొత్త దర్శకుడు కౌశిక్ తెరకెక్కించిన చావు కబురు చల�
కార్తికేయ హీరోగా తెరకెక్కిన గీతా ఆర్ట్స్2 బ్యానర్పై తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మార్చి 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం చాలానే కష్టపడుతున్నాడు హీరో
‘చావుకబురు చల్లగా’ కథ వినగానే నచ్చింది. ఈ రోజు సినిమా చూశాను. తప్పకుండా మీ మనసులకు హత్తుకునే సినిమా అవుతుంది. దర్శకుడు కౌశిక్ తన దర్శకత్వ ప్రతిభను చాటుతూ ఎంతో గొప్ప ఫిలాసఫీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడ�