మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకా
యుద్ధాన్ని ముగించడానికి అమెరికా-ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి వాషింగ్టన్ చేసిన ప్రతిపాదనలను టెహ్రాన్ అంగీకరించకపోవడంతో ఒప్పం దం మరింత ఆలస్యమ�
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 85 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని 2027, మే వరకూ పొడిగించారు. నిజానికి ప్రవీణ్ సూద్ పదవీకాలం 2026 మే 24తో ముగియనుంది.
అత్యంత కీలకమైన శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రశ్రేణి వ్యాపార నాయకుల ప్రతినిధి బృందంతో కలిసి బుధవారం చైనాలోని బీజింగ్కు చేరుకున్నారు.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కాంగ్పోక్సి జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు వాహనాలపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కోట్టిమ్, కోట్లెన్ గ్రామాల మ�
పెట్రోలే కాదు ఇప్పుడు పాలు కొనడం కూడా సామాన్యునికి భారంగా మారింది. ప్రముఖ అమూల్, మదర్ డెయి రీలు వివిధ రకాల పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిం చాయి.
పార్టీపై తిరుగుబాటు చేసి అధికార పార్టీకి మద్దతు పలికిన రెబల్ ఎమ్మెల్యేలను ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి బుధవారం బహిష్కరించారు. వీరిలో మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగన్