(MP Vijayasai Reddy) న్యూఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధరను ఇచ్చేందుకు కేంద్రం యోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వైసీపీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి అన్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని ఏర్పాటుచేసి చర్చించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రాజ్యసభలో జీరో అవర్లో మాట్లాడారు.
పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత విషయంలో సర్కారు భాగస్వామ్యపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. రైతులు, రైతు సంఘాల నేతలతో విస్తృత సంప్రదింపులు జరుపాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉన్నదని విజయసాయిరెడ్డి తెలిపారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..