వికారాబాద్ : జిల్లాలోని పెద్దేముల్ మండల పరిధిలోని ఆత్కూరు గ్రామ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మచ్చల జింక చనిపోయింది. గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఎఫ్ఎస్వో మమత సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జింక మృతిపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత