కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువవుతున్నది. వేటగాళ్లు అటవీ జంతువులను వెంటాడి చంపడం కలకలం రేపుతున్నది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు వె�
శంషాబాద్ రూరల్ : కారు ఢీ కొనడంతో జింకమృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని నర్కూడ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్వైపు నుంచి శంషాబాద్ వైపు అతివేగంగా వచ్చిన �
వికారాబాద్, ఏప్రిల్ 10 : కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతగిరి గుట్టలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి గుట్ట దేవాలయం సమీపంలో కుక్కలు గుంపు