వరంగల్ రూరల్ : సీఎం కేసీఆర్ దళిత్ ఎంపవర్ మెంట్ (దళిత సాధికారత పథకం) ప్రకటించడం పట్ల వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ దళిత ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి