ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి దళితబంధు పథకం అమలు కోసం రూ.100 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. దీనిపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, సీఎ�
బోనకల్లు: రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ దళితబంధు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తూ, అందులో ముందుగా చింతకాని
సీఎం కేసీఆర్ | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ కేవలం పథకం కాదని.. దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం చేపడుతున్న మహోద్యమమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
‘ స్వాతంత్య్రానంతరం ఈ 70 ఏండ్లకాలంలో దళితులు అంటే దేశంలోని అన్ని వర్గాలు ఈర్ష్యపడే విధంగా అభివృద్ధి చెందారంటూ ప్రచారంలో పెట్టారు… మాటలతో మోత మోగించారు ఈ దేశంలో దళితులు తప్ప ఇంకెవరూ లేరా వారికోసమే ఈ ప్రభ�
ఎమ్మెల్యే చిరుమర్తి | దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి నుంచి దళిత సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్కు పాదయాత్రను చేపట్టారు.
సీఎం కేసీఆర్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా నల్గొండ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
1200 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అవసరమైతే మరో 500 కోట్లు ఖర్చు తొలుత నియోజకవర్గానికి వంద కుటుంబాలు ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం రైతుబంధు, ఆసరా పెన్షన్ల మాదిరిగా ఖాతాల్లోకి దళితోద్ధరణకు మిషన్మోడ
దళిత సాధికారత పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై చర్చ అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల హాజరు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ ఫ్లోర్లీడర్లకు ఆహ్వానం సీపీఐ, సీపీఎంల నుంచి దళిత నేతలకు కూడా హైదరాబాద్, జూన్ 25 (నమస్తే