స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా పం చాయతీలకా.. పరిషత్లకా..? అన్న ఉత్కం ఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ముందుగా వేటికి నిర్వహిస్తామన్నది మాత్రం చెప్పడం లేదు.
అప్పా (టీఎస్పీఏ) జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులకు ఇప్పటికే 80 శాతం భూ సేకరణ పూర్తయిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి అన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కంటివెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో రెండో విడుత ‘కంటివెలుగు’పై ఆదివారం ప్రజ�
అపారమైన అనుభవం, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలనా దృష్టి, కార్యసాధనలో దీక్షా దక్షతలు కలిగిన కేసీఆర్ను దేశ నాయకుడిగా చూడాలని, సస్యశ్యామల భారతదేశం రూపకల్పనకు కేసీఆర్ నాయకత్వం వహించాలని రాష్ట్రంలోని పల్ల�
మంత్రి నిరంజన్ రెడ్డి
| మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జడ్పీటీసీలను శాశ్వత సభ్యులుగా పరిగణించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు.