సన్మానాలు.. సత్కారాలతో సాఫీగా జరగాల్సిన జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం ఎన్నడూ లేనంత వాడీవేడిగా సాగింది.బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నల వర్షం, అధికారుల నిలదీతలతో దద్దరిల్లిపోయింది.
నిజామాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గ చివరి సమావేశానికీ కరెం ట్ ఇక్కట్లు తప్పలేదు. మీటింగ్ జరుగుతున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్ సహాయంతో కొనసాగించాల్సి వచ్చింది.
‘కనీస గౌరవం ఇవ్వడం లేదు. అధికారిక కార్యక్రమాలకు పిలువడం లేదు’. అంటూ బీఆర్ఎస్ జడ్పీటీసీలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమా�
కామారెడ్డి జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నేడు (శనివారం) ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించ నున్నట్లు సీఈవో సాయాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
“వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇచ్చి పంటలను కాపాడుతున్నది మా సర్కారే. కరంటు కోతలంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట అయినా ఎండిందా?” అని అటవీ, పర్యావరణ,
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్�
-జడ్పీ స్థాయి సంఘ సమావేశంలో నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ : ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరును జిల్లా అధికారులు పర్యవేక్షించాలని నా
జగిత్యాల జడ్పీ సర్వసభ్య సమావేశం | అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. గురువారం స్థానిక మినీ పద్మనాయక కల్యాణ మండపంల�