గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సిద్దిపేట రైతులు పోస్టుకార్డు ద్వారా సీఎం రేవంత్రెడ్డికి వినతులు పంపారు. హామీలు అమలు చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్ర�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిండు నూరేళ్లు జీవించాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని శనివారం చ�
కేసీఆర్తోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, ఐదేండ్లపాటు సర్పంచులు ప్రజలకు సేవలందించారని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ పట్టణంలోని �
గులాబీ అధినేత కేసీఆర్తోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని సిద్దిపేట జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి అన్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగియనున్న సందర్భంగా సోమవారం మండల కే�
రంగనాయకసాగర్ నుంచి అన్ని గ్రామాల్లోని చెరువులకు సాగు నీరు విడుదల చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ కోరారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ్యక్షతన
రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు వినతిపత్రం అందజేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు యథావిధిగా అమలు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ స
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.