పాలమూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని బీఆర్ఎస్ జెడ్పీటీసీలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ముసాపేట జెడ్పీ�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ ఫలం అందజేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
అనాథ బాలబాలికల వసతి గృహంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం ఏనుగొండలోని రెడ్క్రాస్ సన్నిధి అనాథాశ�
తెలంగాణ వచ్చాకే పట్టణాలు, గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరులను స్మరించుకునేందుకు జెడ్పీ మీటింగ�
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యే యంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని మం త్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి �
ఉమ్మడి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తుతున్నాయి. గులాబీ పార్టీ దూకుడు పెంచినిత్యం ఏదో ఓ చోట సమావేశాలు నిర్వహిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీయని పిలుపుతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొ
డబుల్బెడ్రూం ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 7వ స్థాయీసంఘం సమావేశంలో మాట�
ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. భూత్పూర్ రైతువేదికలో బుధవారం కంటివెలుగుపై నిర్వహించ